ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రజలను కోరారు. బాగ్అంబర్పేట డివిజన్లోని రహత్నగర్, న్యూవినాయకనగర్
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ భవితకు భరోసాను ఇచ్చేలా ఉందని అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ ఎన్నికల కార్యాలయా�
నగరంలో డబుల్ ఇండ్ల పండుగ..కన్నుల పండువగా కొనసాగుతున్నది. మూడోవిడుతలో భాగంగా గురువారం మలి దశలో 17,676 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 61,596 ఇండ్లను పేదలకు అప్పగించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంతగానో విశ్వసిస్తున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తెచ్చి..రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి.. స్వ�
అంబర్పేట నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ బీజేప
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మం�
దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ముందుగా తాము ప్రారంభించాలనుకునే వ్యాపారం, యూనిట్కు సంబంధించి ఖచ్చితమైన ప్రాజెక్టు రిపోర్టును కలిగి ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దళితబంధుకు దర�
అంబర్పేట నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా బర్కత్పుర హౌసింగ్బోర్డు పార్క్లో రూ.1 కోటి 80 లక్షలతో ఆధునీరకణ పనులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి.
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్త�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివి�
నల్లకుంట డివిజన్ నర్సింహబస్తీని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రూ.73 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్�