అంబర్పేట నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ బీజేప
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మం�
దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ముందుగా తాము ప్రారంభించాలనుకునే వ్యాపారం, యూనిట్కు సంబంధించి ఖచ్చితమైన ప్రాజెక్టు రిపోర్టును కలిగి ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దళితబంధుకు దర�
అంబర్పేట నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా బర్కత్పుర హౌసింగ్బోర్డు పార్క్లో రూ.1 కోటి 80 లక్షలతో ఆధునీరకణ పనులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి.
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్త�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివి�
నల్లకుంట డివిజన్ నర్సింహబస్తీని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రూ.73 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్�
అంబర్పేట నియోజకవర్గంలో మంచినీటి సమస్య తల్తెకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ కుర్మబస్తీలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.13 లక్షల వ్యయంతో నూత
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గంగారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు గంగారం సర్ప�
నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ పర్యటించారు. నల్లకుంట డివిజన్ పరిధిలోని రత్నానగర్ వద్ద హుస్సేన్సాగర్ సర్�
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత ప
అంబర్పేట నియోజకవర్గంలో గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన