అంబర్పేట నియోజకవర్గంలో గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన
అంబర్పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్లో భాగంగా శనివారం 4 గంటల పాటు �
బోరబండ డివిజన్ వీకర్సెక్షన్ దేవయ్యబస్తీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, అంబర్పేటలోని పటేల్నగర్లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్తో ఆర్థిక చేయూతనందిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దాదాపు నాలుగున్నర ఏండ్ల కాలంలో మొత్తం రూ.10.20కోట్ల ఆర్థిక చేయూత నందించామని తెలిపారు
అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
జీహెచ్ఎంసీ (GHMC) తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేటి నుంచి సరికోత్త పాలన అందుబాటులోకి రానుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను (Ward office) అందుబాటులోకి తీసు�
సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. షీ టీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న ఘనత మనదేనన్నారు.
BRS | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు, బస్తీ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) అన్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో ఉన్న బస్తీలు, కాలనీల�
సాధారణంగా ప్రభుత్వ బడులంటే అందరికీ చులకనే.. ప్రభుత్వ బడుల బలోపేలానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధన్యం ఇవ్వడంతో పాటు మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సౌకర్