ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
బాగ్అంబర్పేట డివిజన్ నందనవనంలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందు లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
బాగ్అంబర్పేట డివిజన్లోని శ్రీనివాసనగర్ కాలనీలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం దాదాపు పూర్తయ్యింది. ఆరు నెలల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చొరవ తీసుక�
Kanti Velugu | ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ య�
గత కొన్నేండ్లుగా శంకరమఠం విజిటేబుల్, ఓల్డ్ రామాలయం ప్రాం తాల ప్రజలకు ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం ‘మన బస్తీ మన బడి’ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో �
అంబర్పేట నియోజకవర్గంలో మన బస్తీ-మన బడి పనులు ఎంత వరకు వచ్చాయనే అంశంపై సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ‘మనబస్తీ-మనబడి’కి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
క్రైస్తవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ సీపీఎల్ బేతాని చర్చి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థాన�