బాగ్అంబర్పేట డివిజన్ భరత్నగర్లో రూ.14.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రారంభిం�
CM KCR | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆ�
హైదరాబాద్ అంబర్పేట డివిజన్లోని బీజేపీ జెండా బస్తీవాసులు కుటుంబాలతో సుమారు 500 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్లో బీఆర్ఎస్ నాయకుడు రావుల ప్రవీణ్పటేల్ ఆధ్వర్యంలో ఏ
నల్లకుంట డివిజన్ సత్యానగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం ఆయన సత్యానగర్లో పాదయాత్ర చేసి స్థానికుల నుంచి సమస్యలు తెలుసు�
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
బాగ్అంబర్పేట డివిజన్ నందనవనంలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందు లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
బాగ్అంబర్పేట డివిజన్లోని శ్రీనివాసనగర్ కాలనీలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం దాదాపు పూర్తయ్యింది. ఆరు నెలల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చొరవ తీసుక�
Kanti Velugu | ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ య�