సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీని చూసినా, ఏ వీధిలోకి వెళ్లినా సమస్యలే దర్శనమిచ్చేవి. రోడ్లపై అడుగడగునా గుంతలు.. చెత్తా చెదారంతో మురికి కూపాలుగా కనిపించేవి. వీధిలైట
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి శనివారం ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన 500 కు
MLA Jeevan Reddy | పసుపుబోర్డు తేకుండా రైతులను ముంచిన ఎంపీ అరవింద్ (MP Aravind) ను రాబోయే ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి (Mla Jeevan Reddy ) అన్నారు.
ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన�
Mla Jeevan reddy | అందరికీ అన్నం పెట్టే రైతులు అన్నదాతలైతే పునర్వీజీవితం ప్రసాదించే వైద్యులు ప్రాణదాతలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Armoor Mla Jeevan reddy) అన్నారు.
Mla Jeevan Reddy | అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు కళ్లు అని పీయూసీ చైర్మన్, eర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy) అన్నారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై శాసనసభలో గళమెత్తారు. జీరో అవర్లో పలు ప్రశ్నలను లేవనెత్తారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్
CM KCR | మహారాష్ట్ర గులాబీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నయాజోష్ నింపారు. ర్యాలీలతో కార్యకర్తలు కదంతొక్కారు. నినాదాలతో హోరెత్తించారు.
ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్లను ఇప్పించేందుకు ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి శ్రీకారం చుట్టారు. యువతీయువకుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమా�
బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జల తపస్వి అని, ఆయన గొప్ప ఆలోచనలతోనే ప్రపంచంలోనే అద్భుత కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని మహారాష్ట్ర ప్రతినిధి బృందం కీర్తించింది. ‘
తెలంగాణ రాష్ర్టానికి అన్నపూర్ణగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం అని మహారాష్ట్ర నేతలు కితాబునిచ్చారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి లక్ష్మీ�
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతును రాజును చేసే మనసున్న మహా�