MLA Jeevan Reddy | ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దర్శించుకునేలా స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఏర్పాట్లు చేశ
నందిపేట పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం రూ. 24కోట్లు మంజూరుచేసినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్య
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజలు తనను ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.‘నమస్తే నవనథపురం’ కార్యక్రమంలో భాగంగా శని�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయా వర్గాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. బతుకమ్మ, ఇతర ఆ
బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బుధవారం ఐదు వందల మందికి పైగా గులాబీ గూటికి చేరారు. వారికి జీవన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వెద గ్రామానికి చె�
తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు.
MLC Kavitha | ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుత�
Minister Prashanth Reddy | ఆర్మూర్ : నరేంద్ర మోదీ అసమర్థ ప్రధాని అని, ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకొచ్చిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి మహారాష్ట్ర జై కొడుతున్నది. ఇప్పటికే మూడు సభల విజయవంతంతో జోష్లో ఉన్న బీఆర్ఎస్.. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు �