BRS Party | మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడ�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్, రైతు ఏనుగు చంద్రశేఖర్రెడ్డి(48)బుధవారం తెల్లవారు జామున తన వ్యవసాయక్షేత్రంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు ఆదివారం విరమించారు. ఆలయాల్లో స్వామి వారికి అన్నపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమా
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట
శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా శని, ఆదివారాలలో భక్తులు పోటెత్తారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామి�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
MLA Jeevan Reddy | తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
విద్యుత్ను ప్రజలు అధికంగా వినియోగించడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, పొదుపుగా వాడుకోవాలని ఎంపీపీ ప్రభాకర్ సూచించారు. మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆర్మూ ర్ నియోజకవర్గాన్ని రోల్మోడల్గా నిలుపాలన్న ధ్యేయంతో అభివృద
ఆర్మూర్ క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా ఆదివారం పట్టణంలోని గోల్బంగ్లా సాహస్రార్జున మందిరంలో కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.