‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్య�
రాష్ట్ర మంత్రులకు స్పృహ లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ఓ మంత్రి వాటర్లో నీళ్లు కలుపుకొని అని మాట్లాడితే.. మరికొందరు కమీషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉన్నారని దుయ
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వాళ్లు, ఎప్పుడూ అక్కడ నివసించని వారు ఓట్లు కలిగి ఉంటున్నారు.
MLA Jagadish Reddy | దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని.. భక్తిశ్రద్ధలతో నవరాత్రులు చేసే పూజలు ఫలించి భక్తులు కోరిన కోర్కెలు నెరవేరాలని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దాదాపు రెం
‘ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రె�
MLA Jagadish Reddy | 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారెంటీల జాడే లేదు అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నాం అని ఆయన తెలిపారు.
‘ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయకుండా రాష్ట్రంలోని ఈ తోలుమందం ప్రభుత్వం నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నది’ అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.