రాష్ట్రంలో విచిత్రమైన పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లను బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
తన ఫోన్ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డార�
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వేలాదిగా జనం తరలి రావడంత�
ప్రపంచ చరిత్రలోనే రేవంత్రెడ్డి లాంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్తోపాటు బీజేపీ నుంచి భారీగా వచ్చి చేరుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలనలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు పెట్టగా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్లకు మించి నిధులు రాకపోవడం గమనార్హం.
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
గాంధీభవన్, సీఎంవో కేంద్రంగానే రాష్ట్రంలో ఘోస్ట్ రాతలు, ప్రచారాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసలు దొంగలెవరో గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చే
Jagadish Reddy | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయిండ్రు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల్లో హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారు.. మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ప్రజలు కంకణ బద్దులై ఉన్నారు.. సంక్రాతి �