రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
గాంధీభవన్, సీఎంవో కేంద్రంగానే రాష్ట్రంలో ఘోస్ట్ రాతలు, ప్రచారాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసలు దొంగలెవరో గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చే
Jagadish Reddy | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయిండ్రు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల్లో హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారు.. మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ప్రజలు కంకణ బద్దులై ఉన్నారు.. సంక్రాతి �
MLA Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి (MLA Jagadish Reddy) ఆవిష్కరిం
‘బీఆర్ఎస్ కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు. రెండేండ్లుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఆయన నోటికన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నరు.
రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత కారు స్పీడుకు కాంగ్రెస్ ఖతమవుతుందని, మరో 20 ఏండ్లు ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా అవతారమెత్తి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.