రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావుకు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాలతోపాటు పలుచోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తరించారు.
తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడడం ఒక్క కేసీఆర్, గులాబీ జెండాతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్వన్నీ మోసపూరిత హామీలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల మాయమాటలకు ప్రజలు మోసపోయారు. పాలనను గాలికొదిలేసి మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. వంద రోజుల్లోనే పాత పరిస్థితులు తిరగబడ్డాయి. ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నది. తాగునీటికి కటకట ఏర్పడింది.
నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని, కాళేశ్వరం ప్రాజెక్టును వృథాగా మార్చి ఎస్సారెస్పీ ఆయకట్టును ఎడారిలా చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకం
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి రాయి చెరువును నింపారు.
పార్టీలో చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి సాగు నీరు ఇచ్చి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
సాగు నీరు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దాంతో చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోయాయని -మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీలోకి నాయకులు వస్తూ పోతూ ఉంటారని, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన వారి వల్ల నష్టంమేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రె�
రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలు, తోటలు దర్శనమిస్తున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్�