తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న మన సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ విషం గక్కుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణలో ప్రభుత్
రాష్ట్రంలో బతుకమ్మ ఆడబిడ్డల పండుగని, అలాంటి పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ర�
పోరాడి రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టిన పదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధిపాటు ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల�
KTR | ప్రచారంలో నీతులు చెప్పి ఇప్పుడు నీతిమాలిన పనులు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా సోమవారం సూర్యాపేటలోని జనగాం క్రాస్రోడ్డు బాషానాయక్ తండా వద్ద ఈద్గాలో న
ప్రజలంతా దైవభక్తితో మెలగాలని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం మాజీ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతాశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డిపో సీనియర్ అసిస్టెంట్ సంకరి శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ని
పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బీఆర్ఎస
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను లండన్ నగరంలోని టావిస్కాట్ స్కేర్లో అక్కడి ఎన్ఆర్ఓ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి �
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి
కాంగ్రెస్, బీజేపీలను పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్, హాలియాలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో జనం ఆలోచనల్లో పెనుమార్పులు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భ
కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే 2014కు ముందున్న కరువు కాటకాలు
పునరావృతమవుతాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 24 గంటల కరెంటు, మంచినీళ్లు ఇవ్వలేని చేతగాని దద్దమ్మలకు ఓటెంద
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ప్రజలకు అత్యవసర పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే ప్రజలు తమ పార్టీని గెలిపించుకోవడానికి కృతనిశ్చయానికి వచ్చారు.