పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య స�
2024 సంవత్సరంలో అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, అన్ని రంగాల ప్రజలంతా సరికొత్త ఆలోచనలతో, ఐక్యతతో ముందుకు సాగాలని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా అవకముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ�
శాంతి, సహనాలకు క్రిస్మస్ ప్రతీక అని, ఏసుక్రీస్తు మహోన్నత క్షమాగుణ సంపన్నుడని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో
రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కట్టా శేఖర్రెడ్డి మాతృమూర్తి జానమ్మ (95) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ
నుకున్న లక్ష్యం చేరే వరకూ యువత విశ్రమించొద్దని, ప్రయత్నం చేయకుండా ఏదీ సొంతం కాదని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్�
పెన్పహాడ్ మండలం లాల్సింగ్ తండాకు చెందిన బానోతు ఐశ్వర్యకు సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీటు వచ్చింది. ఐశ్వర్యది వ్యవసాయ కూలీ కుటుంబం. చదువులకు ఖర్చులు భరించే స్థోమత లే
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలని, అలాగే పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని రిటైర్డ్ ఉద్య
సూర్యాపేట నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరగా.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని మాచారంలో ఇటీవల నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగం
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పన�