కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
MLA Gudem Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం స�
అమీన్పూర్ పరిధి కిష్టారెడ్డిపేటను నూతన డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిలే నిహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై రాస్తార�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి తన అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా మ
MLA Gudem Mahipal reddy గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్�
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పంచన చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పదవిపై వేటు తప్పకపోవచ్చు. పటాన్చెరులో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ఫ
MLA Gudem Mahipal reddy | సోమవారం దవాఖానలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
MLA Gudem Mahipal Reddy | పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఛట్ పూజా కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలతో కలిసి సాకి చెరువు కట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించ�
MLA Gudem Mahipal reddy | శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
అమీన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి విషయం తెలియగానే అర్ధాంతరంగా తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రెస్మీట్ పెట్టి క్యాంప్�
తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో బరాబర్ ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించా�