Harish Rao | అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి. ప్రతి పక్షాలను(Opposition)లొంగదీసుకునేందుకే ఈడీ, ఐటీ దాడులు(ED raids) చేపడుతున్నాయని మాజీ మంత్ర
పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గూడెం మ�
ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ ప్రైవేట్ ఫం
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో రూ.కోటి 20లక్షలతో నిర్మించిన మండల పరి�
నియోజకవర్గంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజల సహకా రం, ప్రజాప్రతినిధుల ప్రణాళికలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని
పటాన్చెరు నియోజకవర్గం లో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జంగంపేట గ్రామంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రథమ వార్సి
ప్రజాపాలనతో ప్రజలు లబ్ధి పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
అందరి ఆశీస్సులతో మళ్లీ గెలిచానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సంద�
పటాన్చెరు పఠాన్గా గూడెం మహిపాల్రెడ్డి నిలిచారు. వరుసగా మూడోసారి గెలిచి పటాన్చెరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే రెండోసారి గెలవలేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గెలిచ�
MLA Mahipal reddy | సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal reddy)కి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్
అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అ
బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రా
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలంలోని శివనగర్ గ్రామంలో