సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగా�
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తున్న వారిపై బీజేపీ ప్రభుత్వం దమనకా
పటాన్చెరువుకే తలమానికంగా తిమ్మక్క చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. రూ.4.45 కోట్లతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనులను గురువారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధు�
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పూర్తి నష్ట పరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. సిగాచి పేలుడ�
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్ర�
పెన్నార్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ అండగా ఉండి మెరుగైన వేతన ఒప్పందం అందించే బీఆర్టీయూను యూనియన్ ఎన్నికల్లో గెలిపించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన
అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నా రం, దోమడుగు, వీరన్నగూ
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు స్థానిక అవసరాలకే ఖర్చుచేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలెక్టరేట్లో
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నియోజకవర్గ పటాన్చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్కు లేదని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్త�
కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
MLA Gudem Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం స�
అమీన్పూర్ పరిధి కిష్టారెడ్డిపేటను నూతన డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిలే నిహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై రాస్తార�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి తన అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా మ
MLA Gudem Mahipal reddy గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్�