పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
అమీన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి విషయం తెలియగానే అర్ధాంతరంగా తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రెస్మీట్ పెట్టి క్యాంప్�
తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో బరాబర్ ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించా�
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. తామంటే తామే కొనుగోలు చేస్తామంటూ కాంగ్రెస్కు చెందిన ఇరువర్గాల మహిళా గ్ర�
Harish Rao | అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి. ప్రతి పక్షాలను(Opposition)లొంగదీసుకునేందుకే ఈడీ, ఐటీ దాడులు(ED raids) చేపడుతున్నాయని మాజీ మంత్ర
పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గూడెం మ�
ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ ప్రైవేట్ ఫం
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో రూ.కోటి 20లక్షలతో నిర్మించిన మండల పరి�
నియోజకవర్గంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజల సహకా రం, ప్రజాప్రతినిధుల ప్రణాళికలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని
పటాన్చెరు నియోజకవర్గం లో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జంగంపేట గ్రామంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రథమ వార్సి
ప్రజాపాలనతో ప్రజలు లబ్ధి పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
అందరి ఆశీస్సులతో మళ్లీ గెలిచానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సంద�