అందరి ఆశీస్సులతో మళ్లీ గెలిచానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సంద�
పటాన్చెరు పఠాన్గా గూడెం మహిపాల్రెడ్డి నిలిచారు. వరుసగా మూడోసారి గెలిచి పటాన్చెరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే రెండోసారి గెలవలేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గెలిచ�
MLA Mahipal reddy | సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal reddy)కి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్
అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అ
బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రా
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలంలోని శివనగర్ గ్రామంలో
బీఆర్ఎస్కు ప్రజలే బలం, బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథంపట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందించి గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మ�
దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని, సొంత జాగా ఉన్న వారికి రూ.మూడు లక్షలు అందించేందుకు గృహలక్ష్మి పథకాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నారని పటాన్చెర�
ఈసారి ఎన్నికల్లో బీఆర్ ప్రభంజనం ఖాయమని పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఆదివారం పటాన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ సమక్షంలో బ�
తెలంగాణ విద్యార్థులు విశ్వవ్యాప్త గుర్తింపు పొంది దేశానికే ఆదర్శంగా నిలవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో పదో తరగత�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజలు పండుగ వాతావరణం ఉట్టిపడాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కంచుకోట పటాన్చెరు నియోజకవర్గం.. మాకు బలం- బలగం అంతా కార్యకర్తలేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్ఫూర్ మున్సిపాలిటీలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రి హరీశ్రావు కృషితో రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో నీలి విప్లవం ప్రారంభమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని మత్స్యసహకార సంఘం ప్రతినిధులు, అధి�