సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగిరథ పథకం ద్వారా అందిస్తున్న నీటితో పటాన్చెరు నియోజక వర్గంలో నీటి కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు.
పోచారం గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సర్పంచ్ జగన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ. 1.90లక్షల అభివృద్ధి పను�
ఆరోగ్యం ఉన్నవారే అధిక సంపన్నులని, యువత ఫిట్నెస్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరులోని మైనార్టీ షాదీఖానాలో నిర్వహించిన ఫిట్టెస్ట్ తెల
పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు బొడ్డు జగన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్, వార్
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొంతపల్లిలో రూ.2.88కోట్లతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు
సీఎం కేసీఆర్ | గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
ఎమ్మెల్యే గూడెం | ప్రతిపక్షాలు దిగజారుడుగా మాట్లాడుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ను, పార్టీ అధినేతను తక్కువ చేసి మాట్�