ఒకప్పుడు తుంగతుర్తి నియోజక వర్గం కక్షలు, గొడవలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. నాడు ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకున్న నాథుడు లేడు. కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సోయ
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడిందని.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ చెప్పే గ్యారెంటీ లేని వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. రైతుల నోట్ల మన్ను కొట్టే విధంగా రైతు బంధ�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని సదర్శాపురం, దాచారంలో ఎన
ఐదేండ్లకోసారి ఎన్నికలప్పుడు మాత్రమే వస్తూ ప్రజల బాగోగులు పట్టని కాంగ్రెస్, బీజేపీలు మనకొద్దని.. ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మ�
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రం నలు దిక్కుల నుంచి నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగ�
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలో.. అబద్దపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గ�
సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు విజయవంతంగా జరిగాయి. కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సభలకు పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి జనం పెద్ద ఎత్తున
స్వచ్ఛందంగా తరలివచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాకు రానున్నారు. కోదాడ, తిరుమలగిరిలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మోత్కూరు మండలం పనకబండ, రాగిబావి, శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు
అల్పపీడనంతో మూడ్రోజులపాటు కురిసిన వర్షం అరు మండలాలను అతలాకుతలం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షం కురిసింది. మూడ్రోజుల్లో 1,314.7 మిల్లీమీటర్ల వర్షపాతం న�
తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. జిల్లా మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కల�
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. గ్రామాలు, పట్టణాల్లో వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలం�
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అని, నియోజకవర్గ ప్రజలే నా బలగం మని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గస్థాయి సమావేశంలో తుంగతుర్తి మార్కెట్ స్థల�