గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎ
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గుట్టపైకి రానున్నారు. అంజన్న ఆలయంలో అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస�
తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామ రక్ష అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 64 మంది ఆడబిడ్డలకు 64 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు మార్ అన్నారు. నిరుపేదలకు వైద్యం భారంకావద్దనే ఉద్దేశంతో సర్కా�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ఇందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు.
మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్మించే వృద్ధాశ్రమానికి శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించినట్లు చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిప�
పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 18వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మినీ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్న�
ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు మధుయాష్కీపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధ్వజం జగిత్యాల రూరల్, మార్చి 30 : ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే మధుయాష్కీకి గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్ర�
డా. సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు.