మళ్లీ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. జగిత్యాల మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్ అధ్యక�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు.
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మునుగుడేనని, కష్టాలు, కన్నీళ్లు తప్ప మిగిలేది ఏమీ లేదని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ విమర్శించారు. ఎన్నికలు వచ్చాయని ఎలాగైనా గెలవాలని అన్నీ మోసప�
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఒరగబెట్టిందేమీ లేదు. నమ్మి ఓటేసిన ప్రజలను ముంచుడు తప్ప, చేసిన మేలు ఉన్నదా..? మోసం చేయడం.. గద్దెనెక్కడం వారి నైజం. 60 ఏండ్ల నుంచి అదే జరిగింది.
పాత బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ దవాఖాన అప్పుడెట్లుండె.. ఇప్పుడెట్లయిం దో చూడాలని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్కుమార్ అన్నారు. పాత బస్టాండ్లో ఇరుగ్గా ఉన్న ప్రభుత్వ దవాఖానను
‘బడాయి మాట లు మాట్లాడే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని ప్రజలను మోసం చేసిండు. పైసా అ భివృద్ధి చేయలే. ఆయనకు పనిచేతకాదు.. అసలు మర్యాదనే తెలువదు. ప్రెస్మీట్లు పెట్టి వాళ్లను.. వీళ్లను తిట్టుడు.
అరవై ఏండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో మోసపోయిందని, తెలంగాణకు చేసిందేమీ లేదని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రతిపక్షాలు మీ
భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలతో కోరుట్ల పట్టణం పులకించిపోయింది. ఆరు చోట్ల జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట్ హైసూల్లో పట్టణ ప్రగతి నిధులు రూ. 5లక్షలతో నిర్మించిన సౌచాలయాన్ని �
రాష్ట్రంలో గీత కా ర్మికులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పొరండ్ల గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రేణుకా ఎల్లమ్మ దేవీ ఆలయంలో కలశ పూజ
ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని, ఇందిరమ్మ ఇండ్లలో బరాబర్ ఓట్లడుగుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్య