కేసీఆర్ పాలనలోనే నేతన్నలకు పునర్వైభవం వచ్చిందని, చేతినిండా పని దొరికిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడార�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నేతన్నలకు పునర్ వైభవం వచ్చిందని, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నార�
“పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకులా..?’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనసున్న మహారాజు కేసీఆర్ అని, ఉద్యమకారుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అండగా ఉండాలని తనకు సూచించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం వెల్లుల్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.
వృత్తి రీత్యా వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణుడైన సంజయ్ కల్వకుంట్ల, ప్రజాసేవపై మక్కువతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన ఆయన, మొదటి ప్రయత్�
‘ నా ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్లోనే కొనసాగుతా. బిల్లులు, డబ్బుల కోసం పార్టీ వీడే నాయకుడిని నేను కాదు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే నాయకుడిని’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల �
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీపై ప్రభుత్వం కమిటీ వేసినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని, దీని గురించి తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ఈ మేరకు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం మెట్పల్లి పట్టణం 21వ వార్డులోని గోల్ హన్మాన్ ఆలయ ఆవరణలో జ�
బీఆర్ఎస్ అధికారంలో లేదని కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, మీ అందరికీ అండగా ఉంటానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థలు, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుదామని �