నితిన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సంక్రాంతి కానుకగా పారిశుధ్య కార్మికులకు నితిన్ ట్రస్ట్ ఆధ్వ
మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేటలో ఆదివారం ఓ ఇల్లు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. పొలం కాడికి వెళ్లొచ్చే లోపే కాలిబూడిదైంది. దీంతో గడ్డం చిన్నోళ్ల పెద్దసత్తయ్య కుటుంబం కన్నీరుమున్నీరైంది.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని అమ్మక్కపేట, డబ్బ, వర్షకొండ గ్రామాల్లో పర్యటించగా, బీఆర్ఎస్ నాయకులు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం ‘గుడ్ మార్నింగ్ కోరుట్ల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉదయం ప్రజా ప్రతినిదులు, మున్సిపల్ అధ�
ఐక్యతతోనే సంఘాలు అభివృద్ధి చెందుతాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. ఆదివారం మెట్పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆత్మకూర్-మెట్పల్లి పద్మశాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం కోసం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరికి-మన ఎమ్మెల్యే’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని బుధవార�
రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 11 మంది హాజరయ్యారు.
రాజ్యాంగాన్ని రచించి అన్నివర్గాలకు హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఉద్బోధించారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని అం�
తన జీవితాంతం బీఆర్ఎస్తోనే ఉంటానని, భవిష్యత్లోనూ పార్టీ మారే ప్రసక్తే ఉండదని కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఇచ్చే తీర్పును ఎవరైనా స్వీకర�