రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ
రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు పిలుపునిచ్చారు.
సింగరేణి స్థ లంలో నివాసముంటున్న వారికి పట్టా లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజ లు అండగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నా రు. నస్పూర్ మున్సిపాలిటీలోని 5,6, 7, 9 వార్డుల పరిధిలో
ఇండ్ల పట్టాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని మం చిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో 125 గజాల్లోపు ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలకు భూ
సీఎం కేసీఆర్ వల్లే నీళ్లు.. నిధులు సాధ్యమయ్యాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. పట్టణ మున్సిపాలిటీలో ఇటీవల మూడు వాడ ల్లో సుమారు రూ.6 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్
అన్ని వ ర్గాల ప్రజలు తమ తమ పండుగలను సంతోషం గా జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని మౌంట్గెన్ చ ర్చిలో మంగళవారం క్రిస్మస్ �
అభివృద్ధి, సంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ‘ఇంటింటికీ టీఆర్ఎస్' కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాలలోని 13వ వార్డు పరిధిలోని హమా�
లక్షెట్టిపేట పట్టణంలో అన్ని హంగులతో 30 పడకల దవాఖాన నిర్మాణానికి సర్వం సిద్ధమైందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. వైద్యులను
మంచిర్యాల అర్బన్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న ఘడ్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గురం సత్తి రెడ్డి, వార్డు మెంబర్ కొండ్ర చంద్రమౌళి, విద్యా కమిటీ మా
లక్షెట్టిపేట రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాలల�