రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయాచోట్ల రూ. 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చెన్నూ�
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లోని కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమ�
రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యం అర్చకుల వేతనాలను పెంచినందుకు కృతజ్ఞతగా బుధవారం రాష్ట్రంలోని అర్చక సంఘాల ప్రతినిధులు సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని సత్కరించారు. ఈ
చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం సాగుతున్నదని, అది చూసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు.
బీఆర్ఎస్ సర్కారుతోనే రైతుల ప్రగతి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట రైతు వేదికలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజర�
కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు హాజరై మాట్�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, పల్లెల్లోకి వస్తే అడుగడుగునా నిలదీయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్ర�
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎంసీసీ క్వారీ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. దుర్గాదేవితో పాటు నాగదేవతను �
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
రానున్న ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి గ్రామ శివారులోని మంచిర�
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది.
వేసవి దృష్ట్యా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి పాలక, అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు ప్రతి గడపకూ నీరందించడానికి ప్ర�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సినీ నటి, వీరసింహా రెడ్డి ఫేం హనీరోజ్ సందడి చేసింది. శ్రీ వెంకటేశ్వర షాపింగ్మాల్లో పట్టు పరంపర సేల్స్ను ఎమ్మెల్యే దివాకర్రావు కోడలు ఉదయశ్రీవిజిత్రావుతో కలిసి ప్రారంభి�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జంక్షన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాల వద్ద నిర్మాణ పనులను రూ.4 కోట్లు పట్టణ ప్రగతి నిధులు