మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగ
“మంచిర్యాల పట్టణంలోని శివారు కాలనీలకు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు రావద్దంటే గోదావరి మీద కరకట్ట కట్టాలి. మీరు మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్రావును గెలిపించండి. చుక్క నీరు రాకుండా చూసే బ�
గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే ‘ప్రజా ఆశీ�
ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు.
ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విమర్శించారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయ త్నం చేయించిన కాంగ్రెస్ పార్టీ హింసా రాజకీయాలపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యేబాల్క సుమన
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలను కోరారు. మంచిర్యాల పట్టణంలోని 20వ వార్డు ర�
“బీఆర్ఎస్ గెలుపుకోసం కలిసి కట్టుగా పనిచేస్తాం. మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం. మా ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్రావుకు మచ్చలేని నాయకుడన్న పేరుంది.
ఎన్నికల నోటిఫికేషన్కు నెలరోజుల ముందునుంచే మంచిర్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలతో పాటు ఇంటింటీ కార్యక్రమాలతో బీఆర్ఎస�
ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తే మరింత అభివృద్ధికి పాటుపడుతానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు అన్నారు.
“మంచిర్యాల నియోజకవర్గంలో గుండా రాజ్యం వద్దే వద్దు. కాంగ్రెస్ను నమ్మి ఓటెస్తే అన్యాయం, అక్రమం తప్ప మరొకటి ఉండదు. కర్ఫ్యూలు.. గొడవలు లేని ప్రశాంతవాతావరణం కావాలంటే బీఆర్ఎస్ పాలనే ముద్దు. గతంలో ఏ ప్రభుత్వ�