సంగారెడ్డి జిల్లా హ త్నూర మండలం దౌల్తాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. 10 జనవరి 2023 అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి రూ.కోటి 56లక్షలు మంజూరు చేయించి దవాఖాన నూ�
మీ ఆడబిడ్డగా తనను ఆశీర్వదిస్తే, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్న సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార�
తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దుక్కుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ నియ�
Mla Madan reddy | ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి నిరంతరం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి (Mla Madan Reddy) తెలిపారు.
విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని దొంతి, సీతారాం తండా గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను నర్స�
రైతులకు 24 గంటల కరెంట్ వృథా అని, కేవలం మూడు గంటల కరెంట్ సరిపోతుందని, రైతులను రేవంత్రెడ్డి అవమానించాడని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 2 నుంచి చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో గడిచిన తొమ్మిది ఏండ్లల్లో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, ఇందుకోసం 21 రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు న
తెలుగు సాహిత్యరంగంలో మెతుకు సీమకు జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథసూరికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఆయన పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ న�
గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సీఎం కప్-2023’లో భాగంగా పోటీలను నిర్వహిస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డ�
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆరు విభాగాల్ల
తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ దేశ రైతాంగం కోరుకుంటున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు, పీఏసీఎస్�
మెదక్ జిల్లాలో సోమవారం మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు పలు ప్రాంతాల్లో జెండావిష్కరణలు చేశారు. వీధుల గుండా ర్యాలీలు తీశారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మండలం రూ.40 కోట్లతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏండ్ల కల అయిన బస్సుడిపోను నిర్మించి ప్రస్తుతం బ్రహ్మాండంగా నడిపించుకు�
నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మె�