మంజీరా తీరం కోనసీమను తలపిస్తున్నదని, మండుటెండల్లోనూ నదిపై చెక్డ్యామ్లు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆ�
వ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్ల
జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూ.. అండగా ఉంటానని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ రాష్ట్ర న
యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రీన్స్టార్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
గొప్పగొప్ప మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామం లో గ్రామానికి చెందిన చంద్రశేఖర్ సహకారంతో రాజ్యాంగ నిర్�