కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణతో కలిసి ప్రచ
గులాబీ జెండ.. నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ�
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా చేసుకొని రాష్ర్టాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని నర్సింహులగూడెం, రేపాల, సీతానగరం, విజయరాఘవాపు�
బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని నామవరం, రాఘవపురం, లాల్తండా, బల్లుతండా, సిరికొండ, రావిపహాడ్, అప్ప�
మరోసారి తనను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గాక కార్యకర్తలా సేవలందిస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలో పాల్గొని మాట్లాడారు. నడిగూడెం మ�
కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాలను అభివృద్ధి చేసిన తాను మరలా రెండోసారి మీ బిడ్డగా వస్తున్నా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు. శనివారం ఆయన మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు,
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేండ్లలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు.
చీకటి ఒప్పందంతో మూడు దశాబ్దాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న ఉత్తమ్, చందర్రావు అరాచక రాజకీయానికి చరమగీతం పాడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆర్డ�
సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు విజయవంతంగా జరిగాయి. కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సభలకు పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి జనం పెద్ద ఎత్తున
స్వచ్ఛందంగా తరలివచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాకు రానున్నారు. కోదాడ, తిరుమలగిరిలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
సమైక్య పాలనలో అభివృద్ధికి నోచని కోదాడ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రత్యేక చొరవతో కోదాడ న�
సూర్యాపేట జిల్లాకు మూడు కోర్టులు మంజూరయ్యారు. కోదాడకు ప్రస్తుతమున్న రెండు కోర్టులకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు న్యాయశాఖ నుంచి శుక్రవారం జీఓ 60 విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59లో మరో మ
వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్పీల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. గురువారం హుజూర్నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడు�
ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సైతం నమ్మే పరిస్థితి లేదని, రోజు రోజుకు ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలు అవుతున్న పరిస్థితుల్లో ఫ్రస్టేషన్తో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల�