సమైక్య పాలనలో కుల వృత్తిదారులు కనుమరుగయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభు�
విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలో సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి స�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.