కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇతర రాష్ర్టాల్లో చెల్లని హామీలను తెలంగాణలో ఇస్తున్నారని, అక్కడ చెల్లనివి.. ఇక్కడ చెల్లుతాయా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. 24 గంటల �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాతో కలిసి రోడ్షోలో, డిచ్పల్లి మం�
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ తేదీని ఎత్తేసి కొత్తవారికి కూడా బీడీ పింఛన్లు ఇవ్వనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోతే మళ్లీ పాత కష్టాలు తప�
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ వచ్చాక పదేండ్లలోనే చేసి చూపించామని రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వాడీ, హోన్నాజీప�
రైతుబంధును ఇచ్చే కేసీఆర్ కావాల్నా.. రాబంధు కాంగ్రెస్ కావాల్నా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను ప్రశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓట�
పదేండ్ల క్రితం నిజామాబాద్ రూరల్ ప్రాంతం ఎలా ఉండేది..? ఇప్పుడెలా ఉందో ప్రజలు గుర్తించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు ఇవ్వడంతోనే రూరల్ను అభివృద్ధి చేశ�
MLA Bajireddy Govardhan | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(MLA Bajireddy Govardhan) అన్నారు.
డిచ్పల్లిలోని గాంధీనగర్ వద్ద నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాస్థలికి సమీప దూరంలోనే సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సీ
నగరంలోని గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను బిగాల గణేశ్గుప్తా మంగళవారం పరిశీలించారు. సభ వద్ద చేయించాల్సిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఏకగ్రీవ తీర్మానాలతో జనం గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు వందలాది కుటుంబాలు మంగళవారం జ
బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి వస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని బ
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలతో కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముందుకు సాగుతున్�
మీరే నా బలం.. నా బలగం అని మీరంతా మరోసారి నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ల