ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలవ్యాప్తంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మండల కన్వీనర్ అల్లూరి �
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట�
జొన్న పంటను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డును మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించారు.
‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఎంపీ గొడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం అడిగామ(బీ) గ్రామ�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ మండలంలో అగ్నిప్రమాదాల్లో పంటలు
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ క్రమంగా బీఆర్ఎస్లో చేరికల సంఖ్య పెరుగుతున్నదని రానున్నది బీఆర్ఎస్ సర్కారే అనేందుకు ఇదే నిదర్శనమని బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే �
గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బోథ్, సొనాల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.10.50 కోట్లు మంజూరు చేయించినట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.