గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బోథ్, సొనాల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.10.50 కోట్లు మంజూరు చేయించినట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి(టీ)లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ కాలనీలో 40 బెడ్ రూమ్ ఇండ్లున్న ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్�
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పొలాల అమావాస్య కనుల పండువగా కొనసాగింది. తాంసి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు కలిసి ఎద్దుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభిం�
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తలమడుగు మండలానికి మంగళవారం ఉదయం వస్తారని అధికారులు ప్రకటించారు.
వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్ర�
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రముఖ విద్యావేత్త భూక్య జాన్సన్ నాయక్ ప్రస్తుతం ఏ పదవిలో లేకున్నా అంకితభావంతో చేస్తున్న పనితీరు నేటి సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తోందని బోథ్, ఆస�