కాంగ్రెసోళ్ల పాలనలో అమావాస్య(చీకటి) బతుకులు గడిపామని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో పౌర్ణమి(వెలుగులు)ని చూస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో మూ�
నాణ్యతా ప్రమాణాలతో నాలుగు లేన్ల హై లెవల్ వంతెన ని ర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నా రు. బుధవారం పట్టణంలోని పెద్దవాగుపై రూ.5.70కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నా లుగు లేన్ల హై లెవల్ వంతెన పనులకు ఎ మ�
కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆగమయ్యారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు మూడు గంటల కరెంటే చాలంటున్నారని, అది ఎంతవరకు కరెక్టో రైతులే నిర్ణయించాలని సూచించారు. ఇటిక్యాల మండలం షాబాద రై�
MLA Abraham | కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణకు కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంటు పేరుతో మూడు గంటలు, నాలుగు గంటలు మాత్రమే ఇచ్చేదని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. సోమవార�
అధికారం కోసం తపిస్తున్న ప్రతిపక్ష నాయకుల కుట్రలు, కు తంత్రాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జోగుళాం బ గద్వాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. అలంపూర్ వ్యవసాయ మార�
బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లాగా పనిచేయాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. అలంపూర్ మండలం సంకాపురంలో సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన�
బీఆర్ఎ స్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఉండవెల్లి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నా యకులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మ�
రాష్ట్రంలోని పేదలకు గులాబీ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం తనగలలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతి
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మోటర్ను మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆన్చేసి రైతులకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగునీటికి ఇబ్బందులు పడొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నా�
రెండ్రోజుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తెలిపారు. మాయ మాటలు చెప్పి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఓట్ల రాజకీయం చేసే ఇతర పార్టీల నాయకుల మా�
గత పాలకుల మాదిరిగా తాను ఉత్తి మాటలు చెప్పనని.. చెప్పిన పని చేసి చూపుతానని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని చాగాపురం గ్రామంలో రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించడంతోపాటు రూ.10లక్షలతో �
సామాన్యుడి చెంతకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. శాంతినగర్లో రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను మున్సిప
దేశంలోనే ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారు.. పక్కనే కనిపిస్తున్న పల్లెలు.. మధ్యలో నది.. ఎండాకాలంలో మాత్రమే దాటే వెసలుబాటు.. నదీపరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ర్టాల ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలంటే చుట�