అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బాధితులకు రూ.26.66 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
అయిజ, ఫిబ్రవరి 5 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రైతు సంబురాలు నిర్వహించడం సంతోషదాయకమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర హం అన్నారు. శనివారం మండలంలోని ఉత్తనూర్ ధ న్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మో�
ఇటిక్యాల: తెరాస పార్టీ 20 ఏండ్ల జైత్రయాత్రలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని తెరాస శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వంలో నియోజక
ఉండవెల్లి: దళిత బంధు పథకంను నిలిపివేయడంపై మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, దళిత నాయకులు ర్యాలీగా చౌరస్తా కూడలికి చేరుకుని కేం�
ఏర్పాట్లు పూర్తి చేసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ పంటల సాగుపై 5వేల మంది రైతులకు అవగాహన, ఆధునిక యంత్రాల ప్రదర్శన తరలిరానున్న వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు రైతులకు ఉచిత ర
ఉండవెల్లి: ఆధైర్య పడకండి ప్రభుత్వం అండగా ఉంటుందని కొత్తపల్లి బాధిత పిల్లలకు ఎమ్మెల్యే అబ్రహం హామీ ఇచ్చారు. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో వర్షానికి గోడ కూలి ఐదుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు కర్నూల�
ఉండవెల్లి: అలంపూర్ మండలం సింగవరం2 గ్రామానికి చెందిన బొయ బాల ఈశ్వర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నామిని లక్ష్మిదేవికి ఐదు లక్షల రూపాయల చెక్ను ఎమ్మెల�
ఉండవెల్లి: అలంపూర్ నియోజకవర్గంలో అత్యవసర ప్రాంతాలలో బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లిదయాకర్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని మిని�
ఉండవెల్లి: ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహయ నిధి వరమని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ మండలాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కుల ను పంపి�
అయిజ రూరల్: అలంపూర్ నియోజకవర్గంలో విధ్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. గురువా రం మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో జడ్పీటీసీ నిధులు రూ. 5లక్షలతో నిర్మిస్తున్న పాఠశాల అదనప�
అయిజ: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గురువారం పట్టణంలోన�
అయిజ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎల్లప్పుడూ రైతుల వెన్నంటే ఉంటామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొ న్నారు. గురువారం మల్దక ల్ మండలం నాగర్దొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన నాగర్దొడ్డి రిజర్వాయర్ను �
ఉండవెల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధికారం చేపట్టిన ఏడు సంవత్సరాలలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఆమలు అవుతు న్నాయని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల