Talasani Srinivas Yadav | ఈ నెల 21న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే
MLA Vemula | బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి,శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
AIADMK MLA Resigns | తమిళనాడులోని అన్నాడీఎంకేకు మరో షాక్ ఎదురైంది. ఆరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. మాజీ రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ తాజాగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
West Bengal : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి షాక్ తగిలింది. 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్కు లేఖ సమర్పించా�
Mamata Banerjee : మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
AIADMK : తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధికార టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు టీవీక
AIADMK : తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. విజయ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సమీకరణాలు మారుతున్నాయి. ఏఐఏడీఎంకే పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Vijay Second Richest MLA | తమిళనాడు కొత్త సీఎం విజయ్ రూ.648 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. రూ. 426.20 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 222.65 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో రెండో �
DMK ex-minister moves HC | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే మాజీ మంత్రి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆ స్థానంలో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్�
West Bengal : కొద్దిరోజుల క్రితం వరకు ఇళ్లల్లో పని మనిషిగా చేసిన మహిళ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భారీ మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. అధికార టీఎంసీ అభ్యర్థిని ఓడించి చరిత్ర సృ
Gaurav Gogoi | అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో
జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయార�
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో డంపింగ్ యార్డును రద్దు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు.