MLA Satyanarayana | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మాచర్ల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గంగాభవాని జలశుద్ధి కేంద్రాన్నిను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ క�
కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడు.. పేదలు, కార్మికులు, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమై ఉంటుందని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నార�
గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగ�
పాలకుర్తి మండలం లోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సిమెంట్ రోడ్లు, మురికి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, ఈసాల తక్కలపల్లి, కొత్తపల్లి,రామారావు �
MLA Marri Rajasekhar Reddy | ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు.
MLA Sabita Indra Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
అర్హులై పేద వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, ముత్తారం, ధర్మాబాద్ గ్రా�
Bala Krishna | నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా ఎంతో మంది మన్ననలు పొందుతూ ఉంటారు. సినిమాలతో అలరిస్తూనే వీలున్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా నందమూరి బాల
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రాముని పల్లి, మంచ రామి గ్రామాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశా
మహబూబ్నగర్ రూరల్ మండలం కొటకదిర గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షిం�
రుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన ఇన్స్రెన్స్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ�
BT Road | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి జీపీ బుగ్గ కాలువ తండాకు బీటీ రోడ్డును మంజూరు చేయాలని కాంగ్రెస్ యువ నాయకుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సోమవారం ఆకస్