ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై
Mizoram | ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ముక్కోణపు పోటీ నెలకొన్నది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) ఉన్నాయ
Congress | కాంగ్రెస్ పార్టీ మార్చుతున్న రోజుకో రంగును చూసి ఊసరవెల్లి కూడా బిత్తరపోతుంది. తనకు పోటీగా, తన కంటే ఎక్కువగా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ అంటే ఊసరవెల్లికి కూడా కంపరమెత్తుతుందేమో అనిపిస్తున్నది ఆ
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్నది. ప్రస్తుత సీఎం జోరంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్�
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 22 మంది మరణించారు. ఈ ఘటన బుధవారం సైరాంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. రోజువారీలాగే కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు.
Mizoram | మిజోరం (Mizoram) రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిన (Railway Bridge Collapses) ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. ఐజ్వాల్ (Aizawl)కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Mizoram: నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మిజోరం రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద మరో 30 మంది ఉంటారని భావిస్తున్నారు. సాయిరంగ్ వద్ద ఉన్న కురంగ్ నదిపై బ్రిడ్జ్ను
Viral News | ఇంగ్లిష్ న్యూస్ అర్థం చేసుకోవాలని, ఇంగ్లిష్లో దరఖాస్తు రాయాలని మిజోరంలో ఓ వృద్ధుడు(78) పాఠశాల బాటపట్టాడు. ఎండ..వాన లెక్కచేయకుండా ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిచి మిజోరం-మయన్మార్ సరిహద్దులో ఉన్న �
MLAs Assets | పేద, మధ్య తరగతి భారతావనికి ధనవంతులైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తేలింది. దేశంలోని ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తెలిసింది.
Manipur | మణిపూర్లో మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. గిరిజన మహిళలను మైతీలు నగ్నంగా ఊరేగించడం, వారిపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడం వంటి దారుణాలపై మిజోరంలోని మాజీ మిలెటెంట్ గ్రూప్ స్పందించింద�