Mizoram | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మిజోరం సీఎం లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వటం లేదని, పాత కార్లే వాడుకోవాలని ఆయన తెలిపారు.
Baryl Vanneihsangi: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో .. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ తరపున 32 ఏళ్ల బారిల్ వన్నెసంగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రాష్ట్రానికి ఎన్నికైన యువ మహిళా ఎమ్మెల్యేగా ఈమె రికార్డు క్రియేట్ చేసింది.
Mizoram | జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈ నెల 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. లాల్దుహోమా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ZPM | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM)’ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. తొలిసారి పార్టీ అధికారంలోకి రావడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) ఘన విజయం సాధించింది. అసెంబ్లీలోని మొత్తం 40 స్థానాలకు ఈ పార్టీ 27 స్థానాల్లో విజయఢం�
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (Counting)లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టనున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హెచ్ లినజేలా తె
Mizoram | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటుగా మి�
Exit Polls 2023 | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)కు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి.
మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మార్చడానికి ఎన్నికల సంఘం(ఈసీ) తిరస్కరించింది. ఓట్ల లెక్కింపును యథా ప్రకారం డిసెంబర్ 3వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ర్టాల అ�
Heroin Seized | మిజోరాంలో అసోం రైఫిల్స్ ఘన విజయం సాధించింది. రూ.18కోట్లకుపైగా విలువైన హెరాయిన్, రూ.1.21 కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నది. ఐదుగురు మయన్మార్ జాతీయులను సైతం చంపై జిల్లాలో అరెస్టు చే�
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై