Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంత�
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�
వరంగల్ కొత్తవాడలో తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తులకు మిజోరం రాష్ట్ర టీం మెంబర్లు ఫిదా అయ్యారు. ఓరుగల్లులో నేత కార్మికుల ఉత్పత్తులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.
బెంగళూర్, ఢిల్లీ సహా మన మెట్రో నగరాల్లో ట్రాఫిక్లో చిక్కుకున్నామంటే ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్ధితి. ఆఫీసులకు సమయానికి చేరాలంటే ఎంతో ముందుగా బయలుదేరాల్సి ఉంటుంది.
మిజోరం గవర్నర్ హరిబాబు రామచంద్రాపురం, సెప్టెంబర్ 10: గవర్నర్ వ్యవస్థ రాజకీయాలకు అతీతమని, గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అభిప�
Champhai | మిజోరంలోని చంఫైలో (Champhai) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు చంఫైకి సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయిందని
ఐజ్వాల్: క్లాస్లో అంతా చూస్తుండగా బాలిక యూనిఫాం విప్పిన టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిజోరంలోని లుంగ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తంగ్పుయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లాల్బియాకెంగి
Mizoram | మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. లాంగ్లీ జిల్లాలోని సతీక్ సమీపంలో హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరిని మిజోరాం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 222 గ్రాముల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు
ఐజ్వాల్, ఏప్రిల్ 5: మిజోరంలోని సెర్చిప్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి భవన నిర్మాణం చేపట్టనున్నట్టు రాష్ర్టానికి చెందిన ఓ క్రిస్టియన్ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రతిపాదిత చర్చిని 23,809.52 చదరపు మీటర్�