సుప్రీం కొలీజియం సిఫారసు ఒకేసారి ఇంత మందిని నియమించడం ఇదే తొలిసారి మిజోరం నుంచి మొదటిసారి హైకోర్టు జడ్జిగా మార్లీ వన్కుంగ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం �
Drugs | మిజోరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు సమీపంలో 5 లక్షల మెథాంఫిటామైన్ అనే డ్రగ్స్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 10 కోట్లు ఉంటుం�
ఐజ్వాల్: అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. తాజాగా అస్సాం పోలీసులపై మిజోరాం పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. వివాదస్పద సరిహద్దు ప్రాంతమైన కొలసిబ్ జిల్లాలో నిర్మాణ సామగ్రిని అస్సాం పోలీ
మిజోరాంలో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం | అసోం రైఫిల్స్కు చెందిన లంగ్లై బెటాలియన్ మిజోరాంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. లాంగ్ట్లాయ్లోని ఇండో-మయన్మార్ సరిహద్దుకు
కొలసిబ్: అస్సాం ముఖ్యమంత్రి ( Assam CM ) హిమంత బిశ్వ శర్మ ( Himanta Biswa Sharma ) తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు అధికారులపై మిజోరం ( Mizoram ) రాష్ట్రంలో పోలీసు కేసు నమోదు అయ్యింది. హత్యాయత్నం, దాడి కింద ఆ కేసులను �
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దు అట్టుడుకుతోంది. సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే ఈ రాష్ట్రాల సరిహద్దు
ఐజ్వాల్, జూన్ 21: ఒకవైపు దేశంలో జనాభా నియంత్రణకు రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతుంటే మిజోరాంకు చెందిన ఒక మంత్రి మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్న కుటుంబ పెద్దకు లక్ష రూపాయల నగదు బహు�
తమ భర్త చనిపోలేదంటున్నారు మిజోరాంకు చెందిన 38 మంది భార్యలు. దాంతో ఆయన అంత్యక్రియలు నిలిచిపోయాయి. తమ భర్త ఇంకా సజీవంగానే ఉన్నాడని, ఆయన శరీరం వేడిగా ఉండి శ్వాస ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న�