రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న నీటి వనరులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ పథకం’ కింద చెరువుల మరమ్మతులు చేపట్టింది. �
ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎప్పుడు తెగిపోతుందో? ఎక్కడ బుంగ పడుతుందో? తూము కూలిపోతుందో? ఏ షట్టర్ ఊడిపోతుందో? అలుగు కొట్టుకుపోతుందో? తెలియని దుస్థితి. ధ్వంసమైన వాటిని మళ్లీ ఎప్పుడు మరమ్మతు చ�
రాష్ట్రం సిద్ధించి, మనదైన ప్రత్యేక పాలన రావడంతోనే తెలంగాణ ప్రాంత చెరువులకు మహర్దశ పట్టుకున్నది. పూడిపోయిన, నీళ్లు లేక బీళ్లుగా మారి పడావు పడ్డ చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు మన సీఎం కేసీఆర్ ప్రత్యేక
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, కట్టలు పటిష్టపర్చడంతో నీటితో కళకళలాడాయి.
వానకాలం సాగుకు రైతు సన్నద్ధమవుతున్నాడు. పొలాల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. బతుకమ్మలు, వలగొడుగులు, డప్పు దరువులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. బోనాలతో మహిళలు చెరువు కట�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న మిషన్ కాకతీయ పథకం ద్వారా మండుటెండల్లోనూ చెరు వులు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కర్షకుల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేని, ఆయన కృషి వల్లనే నేడు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని స
నగర నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఖమ్మానికి గుండెకాయ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించామని అన్నారు. నాడు కాకతీయ రాజులు నిర్మించిన గొలుస�
లేక్ సిటీగా పేరొందిన మహానగరంలో చెరువులకు పూర్వవైభవం సంతరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోతున్న నీటి వనరులకు సర్కారు చర్యలు పునర్జీవం కల్పించాయి.
తుమ్మలు,తుంగ, పిచ్చిమొక్కలు మొలిచిన చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అటువంటి భూముల్లో బంగారు పంటలు పడుతున్నాయి. బతుకుదెరువు కోసం దుబాయ్, మస్కట్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగొచ్చి సేద్యం చే
అరవై ఏండ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ రివర్స్ ప
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమ�