తెలంగాణలో సాగుకు ప్రధానమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కిం ద అభివృద్ధి చేశారు.కట్టవెడల్పు చేయడం, పూడిక తీయ డం,తూముల మరమ్మతు తదితర పనులను చేపట్టారు.దీంతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం ప�
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమ�
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా చెరువులకు పూర్వవైభం తెచ్చేందుకు మొదటగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి సీఎ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై అధ్యయనానికి మరో రాష్ట్రం సిద్ధమైంది. ఈ పథకాన్ని పంజాబ్లో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార బృందం తెలంగాణలో పర్యటించనున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, కాలువల ఏర్పాటుతో వ్యవసాయం లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నది.
పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. నేలకొండపల్లి బాలసముద్రం చెరువుకు మిషన్ కాకతీయ పథకంలో నిధులు మంజూరు చేస్తే దాని పనులు నత్తనడకన జరుగుతుండడం �
సాగునీటి రంగానికి విశేష ప్రాధాన్యమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి దఫాలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరించింది. అనంతరం వాగుల పునరుజ్జీవంపై ప్రత్యేక దృష్టి సారించింది.
నీటి దోపిడీకి సమైక్యపాలకులు చేసిన కనిపించని కుట్రల్లో చెరువుల విధ్వంసం ఒకటి. పడ్డ వాన బొట్టు ఎక్కడా నిలువకుండా, వాగులు, వంకల ద్వారా నదుల్లోకి.. ఆపై ఆంధ్రాకు చేరాలన్నదే వాళ్ల అంతిమలక్ష్యం.