ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన బోథ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు న�
మిర్యాలగూడ నియోజకవర్గంలో పదేండ్లుగా అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ని యోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి.
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న నీటి వనరులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ పథకం’ కింద చెరువుల మరమ్మతులు చేపట్టింది. �
ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎప్పుడు తెగిపోతుందో? ఎక్కడ బుంగ పడుతుందో? తూము కూలిపోతుందో? ఏ షట్టర్ ఊడిపోతుందో? అలుగు కొట్టుకుపోతుందో? తెలియని దుస్థితి. ధ్వంసమైన వాటిని మళ్లీ ఎప్పుడు మరమ్మతు చ�
రాష్ట్రం సిద్ధించి, మనదైన ప్రత్యేక పాలన రావడంతోనే తెలంగాణ ప్రాంత చెరువులకు మహర్దశ పట్టుకున్నది. పూడిపోయిన, నీళ్లు లేక బీళ్లుగా మారి పడావు పడ్డ చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు మన సీఎం కేసీఆర్ ప్రత్యేక
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, కట్టలు పటిష్టపర్చడంతో నీటితో కళకళలాడాయి.
వానకాలం సాగుకు రైతు సన్నద్ధమవుతున్నాడు. పొలాల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. బతుకమ్మలు, వలగొడుగులు, డప్పు దరువులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. బోనాలతో మహిళలు చెరువు కట�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న మిషన్ కాకతీయ పథకం ద్వారా మండుటెండల్లోనూ చెరు వులు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కర్షకుల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేని, ఆయన కృషి వల్లనే నేడు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని స