సాగర్ నిండినా ప్రభుత్వం సమృద్ధిగా నీటిని విడుదల చేయకపోవటంతో నిన్నటి దాక ఎండిన చెరువులు నేడు వరణుడి కరుణతో జలకళను సంతరించుకున్నా యి. మిషన్ కాకతీయ పథకం కింద బీఆర్ఎస్ సర్కార్ చెరువులను పునరుద్ధరించి
మండల కేంద్రంలో ఉన్న కొల్లం చెరువు నిండుకుండలా ఉన్నా చుక్క నీరు మాత్రం పొలాలకు పారడం లేదు. దీని కింద 360 ఎకరాల ఆయకట్టు ఉండగా.. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ నష్టపోతున్నారు. చెరువు కాల్వ లు ముళ్లపొదలతో న
మూసీ ప్రక్షాళన చర్యలు తీసుకునే ముందు అధికారులు చట్టాలను అమలుచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ‘చే’యిచ్చింది. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. అర్హత గల కంపెనీలు రాకపోవడంతో టెండర్లను ఖరారు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు.
వానొచ్చింది.. వరదొచ్చింది.. చెరువుల్లోకి నీరొచ్చింది. కానీ..ఉచిత చేప పిల్లల జాడే లేదు. మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా..? లేనట్లా..? అన్న అనుమ�
ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలోనూ సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వానలు లేక కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీళ్లు లేక బీడువారిపోయాయి.
మండలంలోని చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చే
నింగి వానగట్టు నేల కుంగినట్టు.. పారేటి మన ఊరు చెరువు పల్లెకు ఎంత అందమో.. సెరువోయి.. మా ఊరి సెరువు.. ఊరి బరువునంత మోసే ఏకైక ఆదెరువు..’ అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరెటి వెంకన్న చక్కగా వర్ణించారు.
సరిగ్గా పదేండ్ల కిందట... తెలంగాణలో ఎక్కడ చూసినా దయనీయమైన స్థితిలో ప్రజలు కనిపించారు. ఒక్కపూట కూడా తిండికి నోచుకోని పేదరికం తెలంగాణను ఆవరించింది. వేసవిలో గంజి కేంద్రాలు, ఆకలిచావులు, పొట్టకూటి కోసం వలసలు, చ�
ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన బోథ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు న�
మిర్యాలగూడ నియోజకవర్గంలో పదేండ్లుగా అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ని యోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి.
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదే