"భగీరథ నీరంతా వృథా"అనే శీర్షికన నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కారేపల్లి మండల కేంద్రంలో కూల్చివేసిన పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ పగిలి గత కొన్ని రో
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ(ఇంట్రా) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరబ్రహ్మదేవ్, మండల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిశోర్ ఆదేశాల మేరకు సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన శనివారం నీటి నాణ్యత పరీక్ష
సర్కారు నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు సరఫరా కాగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే దిక్కు లేక ఆ ఊరి ప్రజానీకం అష్టకష్టాల
మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో గత ఏడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రెణివట్ల, చెన్నారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కోసం
రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రా మ పంచాయతీలు చేసిన ఘనత గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమ�
Mission bhagiratha water మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కుటుంబం కన్నీటి ఆవేదన అనుభవిస్తుంది. లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీలోని బానోత్ తిరుపతి - సుమ దంపతులకు ఇద్దరు కుమార్త�
కొత్తకోట మండల పరిధిలోని గుంపుగట్టు దగ్గర 20 ఎంఎల్డీ డబ్ల్యూటీపీలో వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సమ్మెకు పూనుకున్నారు. శుక్రవారం ఉదయం తాగు నీటి పరఫరా
నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నీటి సరఫరాను నిలిపివేసి.. విధులు బహిష్కరించి జేఏసీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, వైరా మండల కేంద్రాల్లో సమ్మె పట్�
ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం
గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలకు నీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లోని ప్రతి ఇంటి ఎదుట ఉదయం పూట
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�
Mission Bhagiratha Water | భగీరథ జలాల నీటి సరఫరా సమయంలో గేట్ వాల్వ్ చాంబర్ వద్ద నిత్యం పవిత్ర గోదావరి జలాలు లీకేజీ అవుతూ ప్రవహించి చిన్నపాటి గుంతగా మారినప్పటికి అధికారులు దానిని మరమ్మత్తు చేసే విషయంలో మాత్రం ఎలాంటి �
‘ఐదు రోజులుగా నీరు రావడంలేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు. బయ్యారం మండలంలోని ఉప్పలపాడులో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప�