ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం
గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలకు నీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లోని ప్రతి ఇంటి ఎదుట ఉదయం పూట
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�
Mission Bhagiratha Water | భగీరథ జలాల నీటి సరఫరా సమయంలో గేట్ వాల్వ్ చాంబర్ వద్ద నిత్యం పవిత్ర గోదావరి జలాలు లీకేజీ అవుతూ ప్రవహించి చిన్నపాటి గుంతగా మారినప్పటికి అధికారులు దానిని మరమ్మత్తు చేసే విషయంలో మాత్రం ఎలాంటి �
‘ఐదు రోజులుగా నీరు రావడంలేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు. బయ్యారం మండలంలోని ఉప్పలపాడులో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప�
కామారెడ్డి పట్టణంలో ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికీ భగీరథ ద్వారా పట్టణాలతోప
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు ధన్నారంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వాడుకకు నీళ్లు లేకపోవడం మహిళలు అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఉన్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మౌలిక వసతులు సమకూరక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగపూర్ వార్డులో గ�
మండలంలోని తరిగోపుల వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత ఆదివారం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా గ్రామంలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెలో మిషన్ భగీరథ నీరు రాని సమయంలో చేతిపంపుల�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పది రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్�
మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపకానికి గత సర్కారు హయాంలో కృషి జరుగగా, నేటి పాలనలో మొక్కల పెంపకంపై అధికారులు పట్టింపులేని ధోరణి అవలంబిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కనీసం నాలుగైదు సంవత్సరాల వరకు
‘సారూ..మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు..కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం.. మాకు నీళ్లు వచ్చేలా చూడండి’ అంటూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఎదుట భీమారం మండలంలోని ఆరెపల్లి, బూరుగుపల్లి గ్రామస్తులు తమ గో�
పల్లెల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. చాలాచోట్ల రోజుల తరబడి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు రోడ్డెక్కుతున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్ల�
వేసవి తాపానికి తోడు తాగునీటి కష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపంత