‘సారూ..మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు..కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం.. మాకు నీళ్లు వచ్చేలా చూడండి’ అంటూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఎదుట భీమారం మండలంలోని ఆరెపల్లి, బూరుగుపల్లి గ్రామస్తులు తమ గో�
పల్లెల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. చాలాచోట్ల రోజుల తరబడి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు రోడ్డెక్కుతున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్ల�
వేసవి తాపానికి తోడు తాగునీటి కష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపంత
Mission Bhagiratha | వేసవిలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతుంటే మరోవైపు మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలే వేసవి.. ఓ పక్క మండే ఎండలు.. మరో పక్క తాగునీటి కోసం గిరిజనులు అ నేక అవస్థలు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని అగ్రహారంతండాలో శుక్రవారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో గిరిజన మహిళలు రోడ్�
ఇల్లెందు పట్టణంలో 600 మి.మి వ్యాసం కలిగిన పిసిసిపి పైప్ లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో గత నెలలుగా తాగునీటి కటకట ఏర్పడింది. అధికారులు మిషన్ భగీరథ నీటి సరఫరాను పట్టించుకోక పోవటంతో గ్రామంలోని 9, 10వ వార్డులో సరఫరా పూర్తిగా నిలి�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరెపల్లిలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా లేక నీటి సమస్య ఏర్పడింది. గ్రామంలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తుల�
మణుగూరు మండలం శివలింగాపురం గ్రామస్తులు తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. బిందెడు నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పైపులైన్ల మరమ్మతులు, కొత్త పైపులు వేస్తుంటే ఇక మాకు తాగునీరు ఎప్పుడు అందిస్త�
తాగునీటి కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరందించి తాగునీటి కష్టాలకు చెక్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం
కందిలో పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో మిషన�
ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ గ్రామాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మిషన�
సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణ లోపాల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ నిధులకు ప�