తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందజేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన సం
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడెం, ఐనోల్, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందు�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. శనివారం పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ స్థానిక గ్రామపంచాయతీకి వచ్చారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరు గారుతున్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అండకపోవడం, కాం�
Ponguleti Srinivas Reddy | నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనతో ఓ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంగళవారం చోటుచేసుకున్నది.
మండలంలోని మున్నూరుసోమారం, రుద్రారం గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. మున్నూరుసోమారంలో సమస్య తీవ్రంగా ఉండడంతో
నర్సాపూర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అజ్మత్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇలియాస్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డికి వి
ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జి
ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలకు నీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లోని ప్రతి ఇంటి ఎదుట ఉదయం పూట