రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటితో కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం పుష్కలంగా న�
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలుస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి.
ఖమ్మం జిల్లా నలుచెరుగులా ప్రగతి ముద్రలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా.. స్వచ్ఛ మల్లెలు విరబూస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లె, పట్న�
వేసవిలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా
అవసరమైన చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అదేశించారు.
రైతులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, విద్యుత్శాఖ తరఫున చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విద్యు
Gajwel | అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కలలు కంటారని.. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని నిజం చేసి చూపించారని మహారాష్ట్రలోని పుణేకు చెందిన బృందం ప్రశంసించింది.
Telangana | ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవడానికి సిద్ధమయ్యా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలం�