ఎండలు ముదరనే లేదు. అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు.
గత 15రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు.
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై అసెంబ్లీ వేదికగా సర్కార్ తీరును ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు. ప్రభుత్వ డ్యాష్బోర్డులో రాష్ట్రంలోని 98 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నట్టు అధికారులు ర
తాగునీటి సరఫరాపై సర్పంచ్ల ఫీడ్బ్యాక్కు ప్రాధాన్యమిచ్చి, వారు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. ‘గ్రామస్థాయిలో సర్పంచ్ల �
Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు, గ్రామస్తులు ఏకమై తమకు తాగునీరు రావడం లేదంటూ నిరసన గళమెత్తారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి పెద్ద మున్సిపాల్టీగా పేరుపొందిన సూర్యాపేట పట్టణం నేడు సమస్యలతో సతమతమవున్నది. సూర్యాపేట మున్సిపాల్టీ విలీన గ్రామాలతో కలిపి మొత్తం 48వార్డులు ఉండగా ప్రస్తుతం ప్రతీ వార్డులో �
High Court | మిషన్ భగీరథ కింద ఎన్సీసీ కంపెనీ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు శుక్రవారం ఆగ్ర హం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి నా అ�
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని మంత్రి సీతక అన్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని, సర్పంచ్ల ఫోన్కాల్స్కు స్పందించి సమస్యలు పరిషరించాలని సూచించ�
వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థాని�
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున్నాయి. దేశవ్యాప్తంగా 2028 నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక�
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దమర్రి గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేక గృహ అవసరాల