అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అభయహస్తం హామీల అమలు కోసం ఒకవైపు ఆరాటం, మరోవైపు అడుగంటుతున్న ఆదా యం.. వెరసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక అస్థిరమైన మలుపు వద్ద నిలబడింది.
మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్
గ్రామాల్లో పట్టణాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకాన్ని సంకల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ద�
ఓ కాంగ్రెస్ నాయకుడు తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నాడని, అదే సమయంలో అధికారులు సైతం వేధిస్తున్నారంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్వైజర్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగ
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్�
Mission bhagiratha | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని హమాలి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని తాగునీరు కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైను లీకు కావడంతో భారీగా తాగునీరు వృధాగా పోతుంది.
గుడిపల్లి మండలంలోని కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ మెయిన్ పం పులో నుంచి నాచు, బురద నీరు వస్తోందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
ఓవైపు వేసవి ఎండలు.. మరోవైపు తాగునీటి సమస్యతో సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పలు గ్రామాలు, తండాలకు రెండ�
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది.
సర్కారు నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు సరఫరా కాగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే దిక్కు లేక ఆ ఊరి ప్రజానీకం అష్టకష్టాల
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ పట్ట�