Karepalli |ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు లీకవుతున్నాయి. దాంతో నీరంతా వృథాగా పోతున్నది. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి అదికూడా కేవలం అర్థగంట పాటే మిషన్ భగీరథ నీటిని స
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందజేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన సం
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడెం, ఐనోల్, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందు�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. శనివారం పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ స్థానిక గ్రామపంచాయతీకి వచ్చారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరు గారుతున్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అండకపోవడం, కాం�
Ponguleti Srinivas Reddy | నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనతో ఓ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంగళవారం చోటుచేసుకున్నది.
మండలంలోని మున్నూరుసోమారం, రుద్రారం గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. మున్నూరుసోమారంలో సమస్య తీవ్రంగా ఉండడంతో