ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిషన్ భగీరథ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకు
యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలోని నీటిమట్టాలు పాతాళానికి చేరుతున్నా యి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా.. కృష్ణా, గోదావరి బేసిన్లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ ఇదే పరిస్థితి.
రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.. ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయి.. భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశి�
Mission Bhagirath | మాగనూరు జూన్ 15: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల మధ్య నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్లైన్లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. పైప్లైన్లో పగ
అది తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం యథేచ్ఛగా సాగుతున్న కాలం.. మన యాస, భాషలను మనమే తక్కువగా చూసే పరిస్థితి కల్పించిన ఆధిపత్య వికృతం.. మన చరిత్రను మన కండ్ల ముందే అణగదొక్కుతున్న సందర్భం.. మన కవులు, కళాకారులపై అప�
బేల మండలం దుబ్బగూడలో ఫ్లోరైడ్ నీటిని తాగి స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న సమస్యపై ‘ఫ్లోరైడ్ భూతం’ అనే శీర్షికన శుక్రవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి వివిధ శాఖల అధికారులు స్పందించారు. బ
తాండూరు నియోజకవర్గం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు ఉవ్వెత్తున ఎగసిపడటంతో వేలాది గ్యాలన్ల నీరు నేలపాలైంది. మహబూబ్నగర్-చించోళి
ఓ పక్క వేసవిలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మరో పక్క అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరంతా వృథాగా పోతున్నది. మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా జేస�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అభయహస్తం హామీల అమలు కోసం ఒకవైపు ఆరాటం, మరోవైపు అడుగంటుతున్న ఆదా యం.. వెరసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక అస్థిరమైన మలుపు వద్ద నిలబడింది.
మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్
గ్రామాల్లో పట్టణాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకాన్ని సంకల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ద�
ఓ కాంగ్రెస్ నాయకుడు తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నాడని, అదే సమయంలో అధికారులు సైతం వేధిస్తున్నారంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్వైజర్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగ