ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జి
ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలకు నీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లోని ప్రతి ఇంటి ఎదుట ఉదయం పూట
జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం పంట పొలాల్లోని బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది.
మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీరు లీకేజై వృథాగా పోతోంది. వర్షాల నేపథ్యంలో లీకేజవుతున్న మిషన్ భగీరథ నీరు కలుషితమవుతుండడంతో పట్టణంలోని ఆయా కాలనీలో మిషన్
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోన్గొప్పుల్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ, రాంసింగ్ తండాకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన తెలిపారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ప్రజారోగ్యంపై అధికారులకు పట్టింపులేకుండా పోయింది. శుద్ధ జలాలను సరఫరా చేయాల్సి ఉండగా.. ఫిల్టర్ చేయకుండానే నీటిని సరఫరా చేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలోని భా�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
గత ప్రభుత్వ పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో
దశాబ్దాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీ, నిడమనూరు మండలంలోని 80 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది.