Mission Bhageeratha | దసరా పండుగ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో భవాని మాత ప్రతిష్టాపన కోసం ప్రజలు ఇండ్లను శుద్ధి చేసుకోవడం, బట్టలను ఉతికి వేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామాల సమీపంలోని
Mission Bhageeratha | మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో 7వ వార్డు మెయిన్ రోడ్డు సమీపంలో గ్రామానికి మంచి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ లీకై అక్కడి గుంతలో చెత్తా చెదారం పేరుకపోయి మురుగునీరుగా మారుతుంది.
Drinking Water | మిషన్ భగీరథ పైప్లైన్ మెదక్-రామాయంపేట రోడ్డుకు పక్కనే ఆనుకుని ఉండడంతో నీళ్లన్నివృథాగా రోడ్డుపైకి చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Mission Bhageeratha officers | వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్ గ్రామంలో సోమవారం తాగునీటి కోసం గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ నిరసనపై స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మంగళవారం హస్తాల్పూర్ గ్రామాన్నిస
Pit | పట్టణంలోని వేములవాడ రోడ్డులో నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బ తినడంతో వాటర్ లీకేజీ జరిగింది. రహదారి మధ్యలో మరమ్మతు పనుల కోసం పెద్ద గుంతను తవ్వారు.
Mission Bhageeratha | ప్రతీ రోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మిషన్ పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు బాలాజీ నగర్లో మిషన్ భగీరథ పై
Drinking Water | అసలే ఎండాకాలం రోజురోజుకు ఎండలు తీవ్రతరం అవుతుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు నానా అవస్థలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో రోడ్డు పక�
Drinking Water | గ్రామంలో కొన్ని రోజులుగా తీవ్రంగా తాగు నీటి ఎద్దడి నెలకొందని ఆరోపిస్తూ సిరిపురం గ్రామస్తులు ఇవాళ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వేసవికాలం కావడంతో నీటి వాడకం ఎక్కువగా ఉండగా.. నల్లాల ద్వారా వచ్చే నీర�
Manjeera Water | సంగారెడ్డి పట్టణంలో గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పట్టణవాసులు అధికారులపై మండిపడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఆదిత్య నగర్ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపి�
Jitesh V Patil | ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతరంగా సరఫరా అయ్యేలా చూడా�
ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం చేశారని దుయ్యబట్టారు.
పేరుకే సప్త సముద్రాలు.. చుక్కా నీరు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న వనపర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలన్న ధ్యాస నాటి పాలకులు చేయలేదు. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా బీడు భూముల్లో పారించాలన్న త�
సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిండ్రు.అప్పటి పాలకులు రైతుల కోసం ఆలోచన చేయలేదు. రైతుల బాధలను అవహేళన చేశారు. వ్యవసాయం దండుగ అంటూ చిత్రీకరించారు.