ప్రజలకు కనీస మౌ లిక సదుపాయాల్లో ప్ర ముఖమైనది తాగునీరు. గతంలో ఈ తాగునీటి కో సం దశాబ్దాల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీళ్లు అందించని దుస్థితిలో ఉండేవి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ఆడబిడ్డల కన్నీటి కష్టాలన
ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పం�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నల్లాల ద్వారా నేరుగా ఇంటికే చేరుతుండడంతో ప్
మండలంలో 11గ్రామ పంచాయతీలు ఉండగా, 14 గ్రామాలు ఉన్నాయి. ఇందులో మొత్తం జనాభా సుమారు 20వేలకు పైగా ఉంది. మండ లంలో మొత్తం 11 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 42.336 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటి�
‘ప్రజలందరికీ, అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోం’.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన వాగ్ధానం ఇది. ఆయన చెప్పినట్టే 2018 నాటిక�
వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లుంది బీజేపీ నాయకుల తీరు. తెలంగాణపై వీళ్లకు ప్రేమ లేదు. కానీ ఇక్కడ సీట్లు కావాలి. ఇక్కడి ప్రజల సమస్యలేమీ వారికి పట్టవు. కానీ అధికారం ఇవ్వమని ప్రజలను
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ
మిషన్ భగీరథ సురక్షిత తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఎస్ఈ సదా శివకుమార్ ఏఈలకు సూచించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతూ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశార�
‘చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడు బండ... బొక్కలొంకర పోయిన బ్రతుకుల మా నల్లగొండ’ అంటూ ఫ్లోరైడ్ రక్కసికి బలైన జీవితాలను ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. నాడు ప్రధానిగా ఉన్న బీజేపీ అగ్రనేత వాజ్పేయి కూడా ఈ సమస�
Minister Errabelli Dayakar Rao | కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రకటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.