జహీరాబాద్ ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నది. నేడు మంత్రి హరీశ్రావు విచ్ఛేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆ �
మిషన్ భగీరథ పథకంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బాల్కీలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదివిన బీకేఐటీ పూర
తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందిస్తున్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానస పుత్రిక లాంటి మిషన్ భగీరథ పథకం ద్వారా అని, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా కాదని ఐటీ, ప�
వేసవిలో అంతరాయం లేకుండా గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీ సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్�