అంబర్పేట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కట్టంగూర్ సరళ, యాదగిరిలు భార్యాభర్తలు, వీరు స్థానిక దయా
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం జల్పల్లిలో నివాసముంటున్న శిరీష (29) గృహిణి. 5న రాత్రి 10 గంటల సమయంలో తల్
శేరిలింగంపల్లి : న్యూఢిల్లీ, ఆగరా మండలం, తాపరియా గ్రామానికి చెందిన కళ్యాణ్సింగ్ బతుకుదెరువు నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలసవచ్చి నానక్రాంగూడ సుమధుర బిల్డింగ్ వెనకబాగ�
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్నగర్లో నివాసముంటున్న రాధిక(19)
పహాడీషరీఫ్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ బసవగూడ తండలో నివాస మ
హిమాయత్నగర్ : ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువతి అదృ శ్యమైన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిదిలో చోటు చేసుకుంది. సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్నగర్లో నివాసం ఉండే కొమురయ్య కుమార్తె �
పహాడీషరీఫ్ : భార్య భర్తల మధ్య గొడవల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై ప్రభులింగం వె�
మంచాల : కస్తూర్బా గిరిజన బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. ఆదివారం మంచాల ఎస్సై రామన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ కాలం గ�
యాలాల : తప్పిపోయి వచ్చిన బాలికను సఖీ కేంద్రానికి తరలించిన సంఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చత్తీస్ఘడ్ రాష్ట్రం దుర్గ జిల్లా బిలాయి ప్ర
పరిగి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరిగి పోలీసు స్టేషన్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ శివారులో చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల సమయంల
వెంగళరావునగర్ : బాలుడు అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ వీ.ఆర్ నగర్కు చెందిన ఎం.యాదగిరి కుమారుడు ఎం.శ్రీకాంత్(17) మంగళ�
డయల్ 100 | ఓ బాలుడు తప్పిపోవడంతో తల్లి డయల్ 100కు ఫోన్ చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బిడ్డను వెతికిపట్టి తల్లి ఒడికి చేర్చారు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.
వెంగళరావునగర్ : తల్లీ తన ఇద్దరు కొడుకులతో కలిసి కనిపించకుండా పోయిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం…బోరబండ ఎన్.ఆర్.ఆర్.పురం సైట్-3కు చెందిన ఆక�
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ వివరాల ప్రకారం జయరాజ్, శ్వేత దంపతులు గత రెండు నెలల క్రితం మైలార్దేవ్�
వెంగళరావునగర్ : బాలిక అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా వచ్చవాయి మండలంలోని ఓ గ్రామానికి చెంది�