జీడిమెట్ల, అక్టోబర్ 5: కుత్బుల్లాపూర్లోని ఓ ఓపెన్ నాలాలో ఓ వ్యక్తి పడి గల్లంతు కాగా.. 11 రోజుల తర్వాత జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. జీడిమెట్ల సీఐ బాలరాజు వివరాల మేర�
కాచిగూడ : బ్యాంక్కు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోల్నాకలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వీర�
కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప
షాబాద్ : కూలీ పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామంలోని గోనెల రమేశ్ (40) ఈ నెల 9న ఇంట్లో �
కరీమాబాద్ : కూతురుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తల్లీ కనిపించకుండా పోయిన సంఘటన మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీనగర్కు చెందిన గూల్ల స�
పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై తేలిన సంఘటన మండల పరధిలోని మిట్టకోడురు గ్రామంలో చోటు చేసుకుంది. మిట్టకోడురు గ్రామానికి చెందిన కాకి ప్రభు(35) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిస�
పర్ణశాల : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చిన్నబండిరేవులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన జయమంగళ బాబూరావు తన భార్యపిల్లలతో 2
మల్కాజిగిరి : ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం మల్లికార్జున నగర్కు చెందిన దినేష్కుమార్, సాయి వైష్ణవి లు భార్యభర్తలు. 2018లో వీ