కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన 12 ఏండ్ల బాలుడిని హైదరాబాద్లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని భయపడ్డ 11 ఏండ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఆ బాలుడు నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా మెట్రో అధికారులు గమనించ�
తప్పిపోయిన భార్యాబిడ్డలను ఒక వ్యక్తి 13 ఏండ్ల తర్వాత కలుసుకున్న అరుదైన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్కు చెందిన లనిత్ బరేత్ 2010లో మానసిక స్థితి సరిగ్గా లేని తన భార్య గుర్బ
CP Srinivas Reddy | హబీబ్ నగర్(Habib Nagar )లో యువతి మిస్సింగ్ విషయంలో కేసు నమోదు చేయని పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) తెలిపారు.
ఆస్ట్రేలియా వెళ్తున్నాను.. నా కోసం వెతకవద్దు.. అంటూ వాట్సాప్లో కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్పేట సమీపంలోని సబ్జ�
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం... బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివాసం ఉంటున్న రాజు కూతురు స్వప్న స్థానికం�
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు అదృశ్యమయ్యారు. అస్సాంకు చెంది న బాగి రాం(53) అదే ప్రాంతానికి చెందిన అజ య్, ప్రదీప్తో కలిసి బతుకుదెరువు కోసం ఈనెల 9న మేడ్చల్కు వచ్చారు. మండలంలోని రాయిలాపూర్ గ్ర�
బయటకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.బీరంగూడ వీరారెడ్డి కాలనీ గ్రీన్�
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది అదృశ్యమైన ఓ యువతి కేసును సీఐడీకి అప్పగించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. ఆకాశ్నగర్కు చెందిన మహ్మద్ హుస్సేన్ కూతురు మెహక్ ఫాతిమా (18) 2021 జ�
హయత్నగర్ : పాపతోపాటు దంపతులిద్దరూ అదృశ్యమైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగోల్, బండ్లగూడ, ఫతుల్లాగూడ, శివ శంకర్ కాలనీలో సొండూరు
చాంద్రాయణగుట్ట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పుగూడ అం�
చార్మినార్ : ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్లో నివస�