యునైటెడ్ స్టేట్స్, భారత దేశంతటా 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గాను ‘మిసెస్ ఆసి యా వరల్డ్ విన్నర్ 2025 కిరీటాన్ని పొందినట్లు మనస్వ్ ఇంటర్నేషనల�
‘మిస్ ఇంగ్లండ్తో.. మిస్ బిహేవ్' ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె వ్యాఖ్యలను ప్రచురించిన టాబ్లాయిడ్ (దిసన్)కు అంత ప్రాధాన్యం లేదని అంటూ
Miss World 2025 | ఎట్టకేలకి మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ముగిసాయి. దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్న ఈ అందాల పోటీలకి తెరపడింది. ఎవరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటారా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూ
Miss World | హైదరాబాద్ వేదికగా జరిగి మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్లాండ్కు చెందిన సుచాత ఓపల్ చువాంగ్శ్రీ 107 మంది అందగత్తెలను ఓడించి టైటిల్ను గెలించింది. 21 సంవత్సరాల వయసులోనే సుచాత ఈ ఘనత సాధించింది. థాయ్లాం
Miss World | తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర�
Miss World 2025 | హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా థాయ్లాండ్ సుందరి సుచాత ఓపల్ చువాంగ్ శ్రీ నిలిచింది. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో సమాధానం ఇచ్చి మిస్ వరల్డ్ క
Nandini Gupta | మిస్ వర్డల్ పోటీల్లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది. పోటీల నుంచి నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. టాప్ 20లో చోటు దక్కించుకున్నా.. టాప్-8లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.
Miss World 2025 | హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే విజేత ఎవరో తెలనుంది. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ కోసంహైదరాబాద్ హైటెక్స్లో భారీ ఏర్పాట్ల
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక వేశ్యలా భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ..అంతకుముందు తీవ్ర మనోవేదనకు గుర�
ఆర్థిక ప్రయోజనాల కోసమే అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు, వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మం
హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రచార కేంద్రాలుగా మారిపోయాయి. మిస్ వరల్డ్ పోటీలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తూ స్టేషన్లు, ప్రాంగణాలు, మార్గాలను ఫ్లెక్సీలతో నింపివేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రా�