Miss World | మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా సాగింది. యాదగిరి గుట్ట ఆలయంతోపాటు భూదాన్ పోచంపల్లిని గురువారం రెండు బృందాలు వేర్వేరుగా సందర్శించాయి. భూదాన్ పోచంపల్లిలో మిస్ వరల్డ్
అందాల పోటీలతో రాష్ర్టానికి ఒరిగిందేముందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘పోటీల నిర్వహణతో వరంగల్, హైదరాబాద్ నగరాల ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?’ అంటూ న�
చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి టూరిజం పార్క్ను మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు గురువారం సందర్శించారు. టూరిజం పార్క్లోని మ్యూజియంలో దారం నుంచి వస్త్రాల తయారీ వరకు వివిధ ప్ర�
ప్రపంచ ముద్దుగుమ్మలు వెళ్తున్నారని గుడిసెలు కనిపించకుండా వరంగల్ రహదారి వెంట ఉన్న పేదల గుడిసెలు, జీవనోపాధిని తొలగించడానికి కాంగ్రెస్ సర్కారుకు సిగ్గు లేదా? అని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన యువతులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఒక బృందం వేయి స్తంభాల గుడిని, ఖిలా వరంగల్ను సందర్శించింది.
పర్యాటక జిల్లా పాల మూ రులో వివిధ దేశాల సుందరీ మణులు సందడి చేయ నున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తుండ డంతో పాలమూరుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Niranjan Reddy | కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని.. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి డిమాండ్ చేశారు.
చార్మినార్ చెంత....మిస్ వరల్డ్ పోటీదారులు , Miss world Hyderabad, miss world 2025, miss world, Hyderabad, miss world in Hyderabad,Hyderabad, Miss World 2025, Miss world participants at Charminar, miss world charminar
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంతకు ఈ నెల 15న మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5నుంచి 7గంటల వరకు స్వామివారిని దర్శ�
ఓల్డ్సిటీ వీధుల్లో మిస్ వరల్డ్ సుందరీమణులు హెరిటేజ్ వాక్లో భాగంగా చార్మినార్ వద్ద సందడి చేశారు. చార్మినార్ వద్ద ఫొటోషూట్ కు హాజరైన సుందరాంగులు, ఈ చరిత్రాత్మక వేదిక నుంచి అభివాదం చేస్తూ సంతోషం వ�
Harish Rao | ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించాలని.. రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ బీఆర్ఎస్ నేత హరీశ్రావు
Harish Rao | ధాన్యపు రాశులను గాలికి వదిలేసి.. అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుగుతున్నడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు ఈ నెల 15న (గురువారం) మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5 నుంచి 7 �
Miss World 2025 Pagent | ‘ఓ మై గాడ్... ఇట్ ఈజ్ సో హాట్.. ఐ డీన్ట్ ఎక్స్పెక్ట్ ఇట్... ఐ విష్ ఐ హ్యాడ్నాట్ కమ్.’ అంటూ ప్రపంచ అందాల భామలు ఔట్డోర్ టూర్లపై పెదవి విరుస్తున్నారు. భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులుప�