మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనే ఓసియన్ గ్రూప్ -4లోని 22 దేశాలకు చెందిన అందాలభామలు బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు చెందిన సుందరీమణులు హై�
మిస్ వరల్డ్ -2025 పోటీల్లో పాల్గొనే ఆసియా ఓసియన్ గ్రూప్ -4 లోని 22 దేశాల అందాల భామలు బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. హైదరాబాద్ నుంచి బస్సులో నాగార్జునసాగర్ హిల్కాలన
ప్రపంచ అందాల పోటీలు-2025 ప్రారంభోత్సవ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాదాసీదాగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ రోజు దేశం ఉద్విగ్నభరిత క్షణాల్ని అనుభవిస్తున్నది, ఓవైపు పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు యావత్ భారతం రగిలిపోయి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్నది. దానికి ప్రతీకారంగా ప�
ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈ నెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ శబరీశ్తో కలిసి విలేకర�
భారత్- పాకిస్థాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 10 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ను
హైదరాబాద్ వేదికగా ఈ నెల ఏడో తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పలు దేశాలకు చెందిన సుందరీమణులు చేనేతకు ప్రసిద్ధి చెందిన గ్రామీణ పర్యాటక కేంద్రం భూదాన్ పోచంపల్లికి రాను�
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయలను ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కాదని, తెలంగాణను ప�
Nandini Gupta | హైదరాబాదీలు ఆప్యాయతను పంచుతారని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి వచ్చే అందాల భామల కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు.
Miss World 2025 | హైదరాబాద్ వేదికగా మే నెలలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కొలతల ద్వారా అందాన్ని నిర్ణయించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని విమర్శించారు. తక